కీవ్ నగరంలో కర్ఫ్యూ- మేయర్ ఆదేశాలు

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (22:35 IST)
curfew
ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తూ కీవ్ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ కీవ్ మేయర్ తెలిపారు. రోడ్లపైకి వచ్చిన వారందరినీ శత్రువుగానే పరిగణిస్తామని కీవ్ మేయర్ స్పష్టం చేశారు.  
 
కీవ్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు నగరాన్ని చుట్టుముట్టాయి. రష్యాకు దీటుగా జవాబిచ్చేందుకు ఉక్రెయిన్ బలగాలు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నాయి. 
 
కీవ్ నగరం చుట్టూ కీలక పాయింట్లను ఉక్రెయిన్ తమ నియంత్రణలోకి తీసుకుంది. కీవ్ నగరంపై ఇంకా పట్టును కోల్పోలేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. యుక్రెయిన్ సైన్యంతో పాటు నగర పౌరులు కూడా కూడా యుద్ధంలో పాల్గొనాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments