Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఢక్‌ పెరుగుతున్న ఉద్రిక్తలు - భారీగా చైనా బలగాల మొహరింపు

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:19 IST)
తూర్పు లఢక్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా భారీగా బలగాలను మోహరిస్తుందని, ఇది ఆందోళనకర విషయమని భారత ఆర్మీ చీఫ్‌ నరవణె అన్నారు. చైనా చర్యలను అనుక్షణం గమనిస్తున్నామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తూర్పు లఢక్‌ వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘సరిహద్దులోని వాస్తవాదీన రేఖ వెంట చైనా నిర్మాణాలు చేపడుతున్నది. బలగాలను మోహరిస్తున్నది. భారత్‌ దగ్గరా అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చైనా మొండిగా వ్యవహరించినా.. ఎలాంటి చర్యలకు పాల్పడినా.. తగిన బుద్ధి చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధమే’ అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments