Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఢక్‌ పెరుగుతున్న ఉద్రిక్తలు - భారీగా చైనా బలగాల మొహరింపు

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:19 IST)
తూర్పు లఢక్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా భారీగా బలగాలను మోహరిస్తుందని, ఇది ఆందోళనకర విషయమని భారత ఆర్మీ చీఫ్‌ నరవణె అన్నారు. చైనా చర్యలను అనుక్షణం గమనిస్తున్నామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తూర్పు లఢక్‌ వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘సరిహద్దులోని వాస్తవాదీన రేఖ వెంట చైనా నిర్మాణాలు చేపడుతున్నది. బలగాలను మోహరిస్తున్నది. భారత్‌ దగ్గరా అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చైనా మొండిగా వ్యవహరించినా.. ఎలాంటి చర్యలకు పాల్పడినా.. తగిన బుద్ధి చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధమే’ అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments