Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ తారలతో మజా కోసం రూ.18కోట్లు తగలబెట్టాడు.. కానీ వారు వచ్చారా?

హాలీవుడ్ తారలతో మస్తు మజా చేయడానికి ఓ చైనా వ్యాపారవేత్త రూ. 18కోట్లను ఓ సంస్థకు తగలబెట్టాడు. ఆ తర్వాత అతనితో ఒప్పందం కుదుర్చుకున్నఆ సంస్థ అతడిని మోసం చేసిందని తెలియడంతో తలబద్దలు కొట్టుకున్నాడు.

Webdunia
బుధవారం, 6 జులై 2016 (15:16 IST)
హాలీవుడ్ తారలతో మస్తు మజా చేయడానికి ఓ చైనా వ్యాపారవేత్త రూ. 18కోట్లను ఓ సంస్థకు తగలబెట్టాడు. ఆ తర్వాత అతనితో ఒప్పందం కుదుర్చుకున్నఆ సంస్థ అతడిని మోసం చేసిందని తెలియడంతో తలబద్దలు కొట్టుకున్నాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. జు యూ అనే వ్యాపారవేత్త హాలీవుడ్ సెక్సీ తారలైన మెగాన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్ మోల్ కాండీస్ స్వానెపోల్, చైనా ప్రముఖ మోడల్ ఇంగ్ ఇంగ్ వంటి హీరోయిన్లతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. వారితో రాసలీలలో తేలియాడడానికి రూ. 18కోట్లు (హెచ్‌కె21.5మిలియన్ డార్లు) చెల్లించాడు. 
 
అయితే అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. వాళ్లంతా చైనా వస్తారని ఎంతగానో ఎదురుచూసినా.. వాళ్లెవరూ రాకపోవడంతో చింతించాడు. దాంతో ఆ ఎస్కార్ట్ కంపెనీ మీద దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఏజెన్సీ వాళ్లు చెప్పినట్లుగానే తాను డబ్బు మొత్తం చెల్లించానని, కానీ తనకు స్వర్గసుఖాలు అందించేందుకు ఏ తార రాలేదని... అందుకే కేసు పెడుతున్నానని సదరు వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేశాడు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం