Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో జిన్ పింగ్ పర్యటన.. లడఖ్‌లో చైనా సైన్యం దురాక్రమణ!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (09:52 IST)
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. బుధవారం గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు చేరుకున్న ఈయన మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు చైనా బలగాలు తన కుటిల బుద్ధిని ప్రదర్శించాయి. ఆ దేశాధ్యక్షుడు స్నేహ హస్తం చాస్తుండగా, అక్కడి సైన్యం కయ్యానికి కాలుదువ్వడం గమనార్హం. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ సెక్టార్‌ చుముర్ ప్రాంతంలో చైనా సైన్యం అతిక్రమణకు పాల్పడింది. సుమారు వంద మంది వరకు చైనా సైనికులు భారత భూభాగంలోకి హద్దుమీరి ప్రవేశించి తిష్ట వేశారు. ఈ విషయం తెలుసుకున్న భారత బలగాలు వారిని వెనక్కి తిరిగి వెళ్లమని హెచ్చరించినా వారు మిన్నకుండి పోయారు. ఈ సైనికులను నిలువరించేందుకు భారత్ ఐటీబీపీ సిబ్బందితో పాటు.. ఇతర బలగాలను సైన్యం మొహరించింది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments