Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా విమానాశ్రయం.. భారత్ ఆందోళన!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (15:28 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో విమానాశ్రయాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలో నౌకాశ్రయాన్ని వాడుకున్న చైనా, తాజాగా పాకిస్థాన్ అధీనంలోని కాశ్మీర్ సరిహద్దులో ఏకంగా విమానాశ్రయాన్నే నిర్మించతలపెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహధ్దుకు ఆనుకుని ఉన్న జిన్ జియాంగ్‌లో సముద్ర మట్టానికి 2,480 అడుగుల ఎత్తులో చైనా ఈ విమానాశ్రయాన్ని నిర్మించనుంది. 
 
గత వారం చైనా విమానయాన శాఖాధికారులు జిన్ జియాంగ్‌ను సందర్శించడమే కాక, ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ ఆందోళన చెందుతోంది. విమానాశ్రయం ఏర్పాటుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా తన నిర్మాణాలను శాశ్వతం చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతోందని అనుమానిస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments