చైనాలో దారుణం.. మరణానికి ముందే చంపేస్తున్నారు...

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (19:43 IST)
చైనాలో 1984 నుండి మరణశిక్ష పడిన ఖైదీల శరీరాల నుండి అవయవాలను తొలగించడం చట్టబద్ధమైంది. అయితే ఇప్పుడు చైనాలోని కొంతమంది ఖైదీల శరీరాల నుండి మరణానికి ముందు అవయవాలను తొలగిస్తారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
 
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన మాథ్యూ రాబర్ట్‌సన్ బ్రెయిన్ డెడ్ కావడంతో సర్జరీ చేశారు. చైనాలోని కొన్ని జైళ్లలో ఖైదీలు జీవించి ఉండగానే వారికి శస్త్రచికిత్స చేసినట్లు పరిశోధనలో తేలింది. ఈ నివేదిక అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ప్రచురించబడింది.
 
బ్రెయిన్ డెడ్ అని చెప్పి ఖైదీల నుంచి కిడ్నీలు, గుండెలు బయటకు తీస్తున్న విషయం తెరపైకి వచ్చింది. వారిలో కొందరికి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించకుండానే సర్జరీ చేయాల్సి వచ్చింది.
 
మరణశిక్ష పడిన ఖైదీల శరీరం నుంచి కిడ్నీ లివర్‌ను తొలగించి, వారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకూడదనే చట్టం 1984 నుంచి చైనాలో ఆమోదించబడింది. 
 
కానీ 2019లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఖైదీలను మరణానికి ముందే చంపేస్తున్నారని కనుగొంది. వారి శరీరం నుంచి కిడ్నీలు, గుండెలు బయటకు తీస్తున్నారని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments