ప్రజలను ఫూల్స్‌ను చేయొద్దు.. వైఖరి మార్చుకోండి : చైనాకు దలైలామా చురక

డ్రాగన్ కంట్రీ చైనాకు బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో దలైలామా పర్యటించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబడుతోంది. దీనిపై తలైలామా స్పందిస్తూ.. 1959లో టిబె

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:36 IST)
డ్రాగన్ కంట్రీ చైనాకు బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో దలైలామా పర్యటించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబడుతోంది. దీనిపై తలైలామా స్పందిస్తూ.. 1959లో టిబెట్‌ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు చెప్పారు. 
 
తన పర్యటనలో చైనా ఒక అధికారిని నియమించాలని కోరారు. అప్పుడైనా తాను ఎక్కడ పర్యటిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో.. ఏం చేస్తున్నానో.. చైనా ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు. దలైలామా గురించి నిజం తెలుసుకోవాల్సిన హక్కు, అధికారం 135 కోట్ల చైనా ప్రజలపై ఉందన్నారు. 
 
కేవలం తప్పుడు సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటున్నారని, నిజమేంటో తెలుసుకోవాలని చైనా ప్రజలకు సూచించారు. ఈ పర్యటన కేవలం మతానికి సంబంధిన విషయమని భారత్‌ చెబుతున్నప్పటికీ దీన్ని వక్రీకరించి మరింత క్లిష్టపరిస్థితులు ఏర్పడేలా చైనా ప్రవర్తిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments