Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వన్ లోయలో ఘర్షణ.. వీడియో విడుదల చేసిన చైనా (video)

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (09:21 IST)
డ్రాగన్ కంట్రీ చైనా.. తాజాగా గాల్వాన్ ఘర్షణకు సంబంధించి వీడియోను మీడియా ద్వారా రిలీజ్ చేసింది. అందులోనూ తమ సైనికులు వీరోచితంగా పోరాడి అమరులు అయ్యారని గొప్పగా చెప్పుకుంది. గతేడాది జూన్‌లో... లఢక్ తూర్పున సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో... భారత్, చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న డ్రాగన్ ప్రభుత్వం... తాజాగా తమ సైనికులు నలుగురు చనిపోయారని చెప్పుకొచ్చింది. అందులో ఎంతవరకూ నిజం ఉందన్నది చైనాకే తెలియాలి. ఆ నలుగురినీ మెచ్చుకుంటూ... ఓ వీడియో చేసి... అందులో ఘర్షణ విజువల్స్ మిక్స్ చేసింది.
 
ఈ వీడియోని చూస్తేనే అర్థమవుతుంది చైనా ఎంత కుట్రపూరితంగా ఈ ఘర్షణకు దిగిందో. వీడియోలో భారత సైనికుల కంటే చైనా సైన్యం ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంది. పొలోమంటూ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి కావాలనే ఘర్షణకు దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తన తప్పును కూడా గొప్పగా చెప్పుకోవడం చైనాకే చెల్లుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments