Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేక్ హసీనా హత్యకు కుట్ర : 14 మంది మిలిటెంట్లకు ఉరి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (12:22 IST)
బంగ్లాదేశ్ దేశ షేక్ హసీనా హత్యకు కుట్ర చేసిన కేసులో 14 మంది మిలిటెంట్లకు కోర్టు మరణశిక్షను విధించింది. ఈ కేసు 20 యేళ్ళ క్రితం నాటి కేసు. హసీనా హత్యకు  కుట్ర చేసి, దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై విచారించిన కోర్టు, 14 మందికి మరణశిక్షను విధించింది. 
 
వీరంతా ఇస్లామిక్ మిలిటెంట్లేనని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొత్తం 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారంతా ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
 
1975 నుంచి హసీనా పలుమార్లు హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నారు. తాజా కేసులో వీరందరినీ ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 
 
ఈ తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్ కు చెందిన వీరంతా 2000 సంవత్సరంలో హసీనా హత్యకు కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments