Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేక్ హసీనా హత్యకు కుట్ర : 14 మంది మిలిటెంట్లకు ఉరి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (12:22 IST)
బంగ్లాదేశ్ దేశ షేక్ హసీనా హత్యకు కుట్ర చేసిన కేసులో 14 మంది మిలిటెంట్లకు కోర్టు మరణశిక్షను విధించింది. ఈ కేసు 20 యేళ్ళ క్రితం నాటి కేసు. హసీనా హత్యకు  కుట్ర చేసి, దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై విచారించిన కోర్టు, 14 మందికి మరణశిక్షను విధించింది. 
 
వీరంతా ఇస్లామిక్ మిలిటెంట్లేనని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొత్తం 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారంతా ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
 
1975 నుంచి హసీనా పలుమార్లు హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నారు. తాజా కేసులో వీరందరినీ ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 
 
ఈ తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్ కు చెందిన వీరంతా 2000 సంవత్సరంలో హసీనా హత్యకు కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments