Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకి 41 ఏళ్లు... కుమార్తెల బోయ్ ఫ్రెండ్స్‌తో 21 సార్లు శృంగారం...

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:56 IST)
ఇలాంటి సంఘటనలు ఈమధ్య కాలంలో వెలుగుచూస్తున్నాయి. కాలం తెస్తున్న మార్పులు కారణంగానో లేక మరేమిటో కానీ పెళ్లయి పెళ్లీడుకు వచ్చిన పిల్లలున్నప్పటికీ టీనేజ్ వయసున్న కుర్రాళ్లతో కొందరు మహిళలు కామకలాపాలు సాగిస్తున్న వార్తలు వెలికివస్తున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా కాలిఫోర్నియాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా ఏరియాలో లైటిల్ అనే 41 ఏళ్ల మహిళ, తన భర్తతోపాటు ఇద్దరు కూతుళ్లతో వుంటోంది. అమ్మాయిలు పెళ్లీడుకు వచ్చారు. వీరిద్దరికీ చెరో బోయ్ ఫ్రెండ్ వున్నారు. వారిని ఆమె కుమార్తెలు తన తల్లికి పరిచయం చేశారు. అంతే... ఆమె వారిపై కన్నేసింది. తనలో రగులుతున్న కోర్కెలను వారితో తీర్చుకోవాలని నిర్ణయించుకుని వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుంది. వాళ్లిద్దర్నీ కారులో ఎక్కించుకుని గెస్ట్ హౌసుకి తీసుకెళ్లి అక్కడ వారికి మద్యం, సిగరెట్లు ఇచ్చి వారితో 21 సార్లు శృంగారం చేసింది. 
 
ఐతే అక్కడితే ఆగకుండా తనతో రోజూ శృంగారం చేయాల్సింది బలవంతం చేయసాగింది. దానితో ఈ విషయాన్ని ఓ కుర్రాడు లైటిల్ భర్త దృష్టికి తీసుకెళ్లాడు. విషయం తెలిసిన భర్త ఆ కుర్రాళ్లను ఏమీ అనలేదు. దాంతో అతడి మంచితనాన్ని గ్రహించిన యువకులు లైటిల్ ఒత్తిడి చేసినా శృంగారానికి ససేమిరా అన్నారు. ఐనప్పటికీ ఆమె వదలకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. టీనేజ్ యువకులను బలవంత పెట్టి శృంగారం చేసినందుకు ఆమెకి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. మరోవైపు ఆమె భర్త ఆమెకి విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments