Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌కాట్ ఇండియా కాదు.. ముందు మీ భార్యల చీరలు తగలబెట్టండి..!!

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (14:49 IST)
బాయ్‌కట్ ఇండియా కాదు... ముందు భారతదేశంలో కొనుగోలు చేసి తెచ్చుకుని మీ భార్యలు ధరిస్తున్న చీరలను తగలబెట్టాలని తమ దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పిలుపునిచ్చారు. భారత్‌ను ఆమె గొప్ప స్నేహితుడుగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) 'బాయ్‌కాట్ ఇండియా' అనే నినాదంతో ముందుకు సాగుతుంది. దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్ష నేతలపై ఆమె మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ బీఎన్పీ నేతలు తొలుత వారి భార్యల వద్ద ఉన్న భారత చీరలను తగలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఎన్పీ అధికారంలో ఉన్నపుడు వారి భార్యలు భారత్‌కు వెళ్లి మరీ అక్కడి చీరలు కొనుగోలు చేయడం తనకు తెలుసన్నారు. అక్కడ కొనుగోలు చేసిన చీరలను వారు బంగ్లాదేశ్‌లో అమ్ముకునే వారన్నారు. భారత్ నుంచి గరమ్ మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అవి లేకుండా బీఎన్పీ నాయకులు ఎందుకు వండుకోకూడదని ప్రశ్నించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే మసాలాలు లేకుండా వారు వంటలు చేసుకోవాలని సూచించారు. ఇవి లేకుండా వారు ఆహారం తినగలరా అని ప్రధాన షేక్ హసీనా ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments