Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపి అది కోసి పెనంపై కాల్చి ఫ్రై చేసిన భార్య, ఎక్కడ?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (18:05 IST)
బ్రెజిల్‌కు చెందిన ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత అతని మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంట చేసింది. ఈ దారుణానికి పాల్పడిన 33యేళ్ళ మహిళను అరెస్టు చేశారు పోలీసులు.
 
మృతుడు మచాడో  విగతజీవిగా పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం భార్య శాంతాకిటారియా భర్త మర్మాంగాన్ని కోసేసి పెనం మీద నూనెలో వేసి వేయించిందట. ఉదయం 4 గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
 
ఆస్తి విషయంలో జరిగిన గొడవ కారణంగానే శాంతా కిటారియా ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితురాలు ఉపయోగించిన వంటగదిలోని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యతో పాటు వేధింపుల కేసులో శాంతా కిటారియాను పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్ళపాటు కలిసి ఉన్నారు వీరిద్దరు. 
 
వీరిద్దరికి 8 యేళ్ళ కూతురు, ఐదేళ్ళ కొడుకు ఉన్నారు. అయితే ఈ ఘాతుకం జరిగిన సమయంలో బాధితులు అక్కడే ఉన్నారా అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన ముందురోజు రాత్రి వీరిద్దరు బార్‌కు వెళ్ళి పూటుగా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments