Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపి అది కోసి పెనంపై కాల్చి ఫ్రై చేసిన భార్య, ఎక్కడ?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (18:05 IST)
బ్రెజిల్‌కు చెందిన ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత అతని మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంట చేసింది. ఈ దారుణానికి పాల్పడిన 33యేళ్ళ మహిళను అరెస్టు చేశారు పోలీసులు.
 
మృతుడు మచాడో  విగతజీవిగా పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం భార్య శాంతాకిటారియా భర్త మర్మాంగాన్ని కోసేసి పెనం మీద నూనెలో వేసి వేయించిందట. ఉదయం 4 గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
 
ఆస్తి విషయంలో జరిగిన గొడవ కారణంగానే శాంతా కిటారియా ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నిందితురాలు ఉపయోగించిన వంటగదిలోని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యతో పాటు వేధింపుల కేసులో శాంతా కిటారియాను పోలీసులు అరెస్టు చేశారు. పదేళ్ళపాటు కలిసి ఉన్నారు వీరిద్దరు. 
 
వీరిద్దరికి 8 యేళ్ళ కూతురు, ఐదేళ్ళ కొడుకు ఉన్నారు. అయితే ఈ ఘాతుకం జరిగిన సమయంలో బాధితులు అక్కడే ఉన్నారా అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన ముందురోజు రాత్రి వీరిద్దరు బార్‌కు వెళ్ళి పూటుగా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments