Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కొత్త రకం స్ట్రెయిన్.. వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు..

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (09:38 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసినా.. వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతుంది. కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా రూపాంతరం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది.

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ఆ దేశాన్ని ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తోందో చెప్పక్కర్లేదు. అదే విధంగా దక్షిణాఫ్రికా, నైజీరియాలో వెలుగుచూసిన కొత్త వైరస్ లు కూడా ఆయాదేశాల్లో విజృంభిస్తున్నాయి. 
 
తాజాగా బ్రెజిల్‌లో కూడా కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ పది రకాలుగా రూపాంతరం చెందినట్టు నిపుణులు గుర్తించారు. బ్రెజిల్‌లో వెలుగుచూసిన కొత్తరకం స్ట్రెయిన్, బ్రిటన్, దక్షిణాఫ్రికాలో గుర్తించిన స్ట్రెయిన్‌ల కంటే ఎక్కువ జన్యురూపాంతరం చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్తరకం స్ట్రెయిన్ పై పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బ్రెజిల్‌లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులు జపాన్‌లో కూడా నమోదవుతున్నాయి. అయితే, ఇండియాలో నెక్స్ట్ స్ట్రెయిన్ కేసులు నమోదు కాలేదని పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments