Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ భూకంపాన్ని పసిగట్టిన పక్షులు... పిచ్చెక్కినట్టు గోల చేస్తూ....

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:34 IST)
నేపాల్ భూకంపాన్ని పక్షులు ముందుగానే పసిగట్టాయి. అప్పటి వరకు సరదాగా గడుపుతున్న పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. పిచ్చెక్కినట్టు అరుస్తూ.. గోల చేస్తూ.. గాల్లో చక్కర్లు కొట్టాయట. ఇంతలోనే దట్టంగా ధూళికమ్మడం, కాళ్ల కింద భూమి కదలడం స్థానికులు గుర్తించారట. దీంతో కొంత మంది పరుగులు తీశారట. పక్షుల అలజడిని పర్యాటక వీడియో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. 
 
సాధారణంగా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాన్నైనా పక్షులు, జంతువులు ముందుగానే పసిగడతాయని నిపుణులు చెపుతున్నాటారు. పెద్దలు కూడా అదే విషయాలను పదేపదే చెపుతుంటారు. వీరి మాటలను నిజం చేసేలా నేపాల‌ భూకంపాన్ని ముందుగానే పక్షులు పసిగట్టి ఒక్కసారిగా వేలాది పక్షులు అలజడికి గురయ్యాయట. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని చారిత్రాత్మక ప్రదేశం దర్బార్ స్క్వేర్ దగ్గర ఈ పరిస్థితి కనిపించిందట.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments