Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమాతే ఇస్లామిక్‌ చీఫ్‌ నిజామినీ ఉరితీసిన బంగ్లాదేశ్

Webdunia
బుధవారం, 11 మే 2016 (18:08 IST)
జమాతే ఇస్లామిక్‌ చీఫ్‌ మౌతరి రెహ్మాన్ నిజామినీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉరితీసింది. 1971 యుద్ధ నేరాల కింద అతనికి ఈ శిక్ష విధించింది. ఈ శిక్షను ఢాకా జైల్లో అమలు చేసింది. ఇది ఆ దేశ విపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బంగ్లాదేశలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
 
73 ఏళ్ల నిజామి బంగ్లాదేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో పాటు... పాక్‌ దళాలకు సహకరించడంతోపాటు 480 మందిని చంపినట్లు తేలడంతో బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. దాంతో ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది.
 
కాగా, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం గత 2013 నుంచి ఇప్పటివరకు పలువురు విపక్ష నేతలను ఉరితీసింది. జమాతే ఇస్లామిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు సినియర్లతోపాటు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన మరికొందరికి సైతం మరణ శిక్ష అమలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments