Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో బాంబు దాడులు.. ఆరుగురు హిందువులకు గాయాలు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2015 (15:42 IST)
బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో హిందూ వర్గం ప్రజలపై వరుస బాంబు దాడులు జరిగాయి. శనివారం ఉదయం స్థానిక హిందువులంతా ఒకచోట చేరి సంప్రదాయ రష్‌మేళా వేడుకలు నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. 
 
ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందూవులపై బాంబుదాడులు జరగడం చాలా అరుదు. దీంతో తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments