Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్ దాడులు.. గర్భిణీ మృతి.. ప్రాణాలతో బయటపడిన గర్భస్థ శిశువు

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (11:36 IST)
Baby
ఇజ్రాయేల్ సైన్యం నిర్వహించిన దాడిలో పాలస్తీనా గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. ఇజ్రాయేల్- హమాస్‌ల మధ్య గత ఏడాది యుద్ధం ప్రారంభమైంది. 
 
హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ జరుపుతున్న దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది అక్కడ నుంచి తప్పించుకుని వలసదారుల పేరిట ఈజిప్టు సరిహద్దు వద్ద వున్న రబా నగరానికి చేరుకుంటున్నారు. 
 
అయితే ఇజ్రాయేల్ ప్రస్తుతం రబాపై దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రబా నగరంపై ఇజ్రాయేల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. 
 
సఫ్రీన్ అల్ సహానీ అనే మహిళ 30 వారాల గర్భిణీగా వున్నది. ఆమె ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కానీ గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. వెంటనే శస్త్రచికిత్స ద్వారా ఆ ఆడశిశువును కాపాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments