Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి.. పిట్టగోడ ఎక్కి సెల్ఫీ.. అంతే 80 మీటర్ల ఎత్తు నుంచి..?

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (17:49 IST)
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం జరుగుతోంది. దీంతో సెల్ఫీ పిచ్చి జనాలకు మామూలుగా లేదు. తాజాగా సెల్ఫీ పిచ్చితో ఓ మహిళ బలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని గ్రాంపియన్స్ నేషనల్ పార్క్‌కు శనివారం ఓ కుటుంబం వెళ్లింది. 
 
కుటుంబసభ్యులు ఇతర ప్రదేశాల్లో ఫొటోలు తీసుకుంటుండగా.. ఓ మహిళ మాత్రం పిట్టగోడ ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. సెల్ఫీ తీసుకుంటుండగా మహిళ ఒక్కసారిగా కాలు జారి 80 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. 
 
కుటుంబసభ్యుల కంటి ముందే మహిళ చనిపోవడం పట్ల పార్క్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. అంత ఎత్తు నుంచి పడిపోవటంతో రెస్క్యూ సిబ్బంది కూడా వెంటనే ఏమీ చేయలేకపోయారు. ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో అధికారులు మహిళ మృతదేహాన్ని వెలికితీసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments