Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (10:08 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఉంది. దీంతో ఆ దేశ పాలకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 యేళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఓ బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. ఈ బిల్లుకు 103 ఓట్లతో ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇది చట్టంగా రూపాంతరం చెందనుంది. ఆ వెటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయనుంది. అయితే, ఈ బిల్లులను 13 మంది సభ్యులు వ్యతిరేకించారు. 
 
సెనేట్‌లో బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వెల్లడించారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments