Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (10:08 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఉంది. దీంతో ఆ దేశ పాలకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 యేళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఓ బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. ఈ బిల్లుకు 103 ఓట్లతో ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇది చట్టంగా రూపాంతరం చెందనుంది. ఆ వెటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయనుంది. అయితే, ఈ బిల్లులను 13 మంది సభ్యులు వ్యతిరేకించారు. 
 
సెనేట్‌లో బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వెల్లడించారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments