Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (10:08 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఉంది. దీంతో ఆ దేశ పాలకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 యేళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఓ బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. ఈ బిల్లుకు 103 ఓట్లతో ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇది చట్టంగా రూపాంతరం చెందనుంది. ఆ వెటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయనుంది. అయితే, ఈ బిల్లులను 13 మంది సభ్యులు వ్యతిరేకించారు. 
 
సెనేట్‌లో బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వెల్లడించారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments