Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకకు వస్తున్న ట్రక్కు నదిలో బోల్తా.. 71 మంది జలసమాధి

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (09:48 IST)
సౌత్ ఇథియోపిచాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు వస్తున్న బస్సు ఒకటి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 71 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 68 మంది పురుషులే ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం ఈ ఘోర ఘటన జరిగింది. 
 
దక్షిణ ఇథియోపియాలో ఓ వివాహానికి హాజరైన బృందం తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ట్రక్కు అదుపుతప్పి సిదమా రాష్ట్రంలోని గెలాన్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో నదిలో నీటి ప్రహావం ఉధృతంగా ఉండటంతో తక్షణం సహాయక చర్యలను చేపట్టలేకపోయారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉంది. జలసమాధి అయిన 71 మందిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments