Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం... 62 మంది చిన్నారులు బలి..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:14 IST)
యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా అభంశుభం తెలియని 62 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) ప్రకటించింది. గత కొన్ని రోజులుగా యెమెన్లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
 
ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘యెమెన్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్య, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలు బాంబు దాడుల భయంతో వణికిపోతున్నారు.

ఘర్షణలు, దాడులు, ఆహారలేమి, భయాందోళనల కారణంగా 62 మంది చిన్నారులు మృతి చెందగా, 30 మంది చిన్నారులు గాయపడ్డారు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా యెమెన్‌లో ఉన్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు కేంద్రం ఒక విమానం రెండు ఓడలను పంపిన విషయం తెలిసిందే.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments