Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు బంగారు గనిలో ప్రమాదం - 27 మంది కార్మికులు మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (16:45 IST)
దక్షిణ అమెరికాలోని పెరులో ఘోర ప్రమాదం జరిగింది. గోల్డ్‌మైన్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు నైట్ షిఫ్ట్‌లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలికాలంలో దేశంలో అత్యంత విషాదకరమైన మైనింగ్ ప్రమాదం ఇదేనని అధికారులు చెబుతున్నారు.
 
ఈ ప్రమాదం అరిక్విపా నగరానికి సమీపంలోని లాఎస్పరెంజా ఒకటో గనిలో జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో గనిలో కార్మికులు వంద మీటర్ల లోతున పనులు చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోగా 175 మందిని సురక్షితంగా రక్షించినట్టు చెప్పారు. పేలుడు ధాటికి గనిలోని చెక్క వస్తువులు కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. తమ కుటుంబ సభ్యులు మృతి చెందడంతో వారి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ దేశంలో జరిగిన అత్యంత విషాదకర మైనిగ్ ప్రమాదం ఇదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments