Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (17:45 IST)
ఆఫ్రికా దేశం నైజర్​లో జరిగిన రెండు వేర్వేరు దుర్ఘటనల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దేశంలోనే రెండో అతిపెద్ద నగరం మారాడిలోని ఓ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది పిల్లలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతులంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు చిన్నారులేనని అధికారులు తెలిపారు.
 
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పాఠశాలగడ్డితో నిర్మించిన పాఠశాలలోని మూడు తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే అదే నగరంలో బంగారు గని కూలి.. 18 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఇటీవల కనుగొన్న బంగారు గని తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments