Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి పాఠశాల భవనంపై దాడి.. 27 మంది మృతి... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (08:51 IST)
పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ శరణార్ధి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఓ పాఠశాల భవంలో ఉగ్రవాదులు ఉన్నారని తప్పుగా అంచనా వేసిన ఇజ్రాయేల్ సేనలు ఈ దాడికి పాల్పడ్డాయి. 
 
ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ పాఠశాల భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండటంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయేల్ చెబుతోంది. 
 
మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయేల్‌‍ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బీరుట్‌పై ఇజ్రాయేల్ జరిపిన వైమానికి దాడిలో 11 మంది మృతి చెందగా 48 మంది గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్ సుందరకాండ నుంచి ఫుట్ ట్యాపింగ్ సాంగ్ రిలీజ్

మిస్టర్ సెలెబ్రిటీ విజయం ఆనందంగా ఉంది: నిర్మాత పాండు రంగారావు

నిహారిక కొణిదెల ఆవిష్కరించిన నరుడి బ్రతుకు నటన ట్రైలర్

లక్మీ రాయ్ మూవీ ఝాన్సీ ఐపీఎస్ తెలుగు రైట్స్ దక్కించుకున్న డాక్టర్ ఆర్కే గౌడ్

ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ టైటిల్ మహాకాళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

తర్వాతి కథనం
Show comments