Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి పాఠశాల భవనంపై దాడి.. 27 మంది మృతి... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (08:51 IST)
పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ శరణార్ధి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఓ పాఠశాల భవంలో ఉగ్రవాదులు ఉన్నారని తప్పుగా అంచనా వేసిన ఇజ్రాయేల్ సేనలు ఈ దాడికి పాల్పడ్డాయి. 
 
ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ పాఠశాల భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండటంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయేల్ చెబుతోంది. 
 
మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయేల్‌‍ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బీరుట్‌పై ఇజ్రాయేల్ జరిపిన వైమానికి దాడిలో 11 మంది మృతి చెందగా 48 మంది గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments