కొండపై నుంచి కింద పడిన బస్సు - 20 మంది దుర్మరణం

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (08:48 IST)
ఉత్తర ఇథియోపియాలో ప్రయాణీకుల బస్సు ఒకటి కొండపై నుండి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా నివేదించింది.
 
అమ్హారా ప్రాంతీయ రాష్ట్రంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమేమిటని అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఫనా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేట్ సోమవారం నివేదించింది.
 
ఇథియోపియాలో ట్రాఫిక్ ప్రమాదాలు చాలా సాధారణం, చాలా మంది చెడ్డ రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరియు భద్రతా నియమాలను సక్రమంగా అమలు చేయడం వంటి వాటికి కారణమని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments