Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ తీరంలో ఓడ ధ్వంసం.. 17మంది మృతి.. ఒడ్డుకు చేరిన మృతదేహాలు

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (19:25 IST)
Haitian coast
హైతీ తీరంలో ఓడ ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. అన్సెలిటా అనే ఓడ బుధవారం సెయింట్-లూయిస్ డునార్డ్ కమ్యూన్ నుంచి టోర్టుగా ద్వీపం వైపు బయల్దేరింది. హైతీ తీరం సమీపంలో అకస్మాత్తుగా ధ్వంసమైంది. 
 
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మహిళలు, ఇద్దరు పిల్లలతో సహా 17 మంది మృతి చెందారని హైతీ మారిటైమ్ అండ్ నావిగేషన్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎరిక్ ప్రీవోస్ట్ జూనియర్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 
 
గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. పోర్ట్-ఔ- ప్రిన్స్‌కు ఉత్తరాన 100 మైళ్ళు దూరంలోని తీరప్రాంత పట్టణమైన లే బోర్గ్నలో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా గుర్తించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments