Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?

Webdunia
గురువారం, 18 జులై 2019 (13:59 IST)
జపాన్ దేశంలో దారుణం జరిగింది. 13 మంది యానిమేషన్ ఉద్యోగులు కాలిబూడిదయ్యారు. ఓ ఉన్మాది చేసిన చర్య కారణంగా ఈ ఘోరం జరిగింది. యానిమేషన్ భవనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో మంటల్లో 13 మంది యానిమేషన్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడుని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశంపై జపాన్ పోలీసులు స్పందిస్తూ, గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో ఇంకా తెలియరాలేదన్నారు. క్యోటో యానిమేషన్ కంపెనీ భవనం ఇంకా మండుతూనే ఉందనీ, ప్రస్తుతం 48 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments