Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో సైనికుల మారణహోమం - వందమంది మృతి

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:09 IST)
Myanmar
మయన్మార్‌లో ఆ దేశ సైన్యం మారణహోమం సృష్టిస్తుంది. గత 2021లో ప్రజా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్న మయన్మార్ సైన్యం.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా సైనిక దాడులు చేస్తూ అనేక మంది ప్రాణాలను హరిస్తుంది. ఫలితంగా ఇప్పటివరకు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా జరిగిన సైనిక దాడుల్లో మరో వంది చనిపోయారు. ప్రతిపక్ష కార్యాక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడి జరిగింది. ఫలితంగా వంద మంది వరకు చనిపోగా, వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. 
 
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి గత 2021లో సైన్యం అధికారాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, విచక్షణారహితంగా దాడులు చేయిస్తుంది. దీంతో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం మంగళవారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 150 మంది వరకు పాల్గొన్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మయన్మార్ సైనికులు దాడి చేయగా, వంద మంది వరకు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments