Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిథికి అరుదైన బహుమతులు.. ఒబామాకు అందించిన మోడీ..!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (17:04 IST)
భారతదేశ పర్యాటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన మంగళవారంతో ముగిసింది. పర్యటనను ముగించుకుని వెళుతున్న ఒబామాకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన బహుమతులను అందించారు. ఈ విషయాన్ని మోడీ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. 
 
1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ ఆండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను, ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన ఆండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన 'లీడ్ కిండ్లీ లైట్' గీతం రికార్డుల ఒబామాకు మోడీ బహుమతిగా ఇచ్చినట్టు తెలిపారు.
 
అదేవిధంగా అమెరికా నుంచి తొలిసారి ఇండియాకు వచ్చిన టెలిగ్రామ్ ఒరిజినల్ కాపీ ఆయనకు అందించినట్టు మోడీ  పేర్కొన్నారు. వీటితో పాటు 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, దేశ సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధమైన విలువైన చీరలు, పెయింటింగ్‌లు వంటి పలు అరుదైన బహుమతులను ఒబామాకు మోడీ బహూకరించినట్టు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments