Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన రోజు ఫంక్షన్ వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (14:29 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ష్కోహరై పట్టణంలోనే ఈ ఘటన జరిగింది. మరణించిన వారందరు పుట్టిన రోజు ఫంక్షన్‌కి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఈ కారు నడుపుతున్నప్పుడు క్రాసింగ్ దగ్గర అదుపు తప్పింది. దీంతో అదుపు తప్పిన కారును మరో ఢీకొంది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులతో పాటు పాదచారులు ఇద్దరితో కలిసి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ ఘటనలో మరణించిన వారందరు పెద్దవారే. అయితే చనిపోయిన వారందరిలో నలుగురు అక్కాచెల్లెళ్ళు, కొత్తగా పెళ్లయిన రెండు జంటలు కూడా ఉన్నాయి. 2009 సంవత్సరం తరువాత గతంలో ఇంత ఘోరం అమెరికాలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments