Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటితో ఇక వారానికి 4 గంటలే పని.. ఎవరు చెప్పారు?

జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రో

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (14:39 IST)
జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రోజుల పాటు సెలవు దినాలు అమలవుతాయని చెపుతున్నారు. 
 
డెట్రాయిట్‌లో జరిగిన గేట్‌వే 17 కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెల్స్ పుణ్యమా అని భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయంకానుందని, వచ్చే 30 ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అదికూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే.. అని జాక్ సెలవిస్తున్నారు. 
 
ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌పై మరింత వివరంగా మాట్లాడుతూ ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజురోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవన్నారు. 'మూడోతరం టెక్నాలజీ విప్లవం... మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు' అని ఈ చైనా బిలియనీర్ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments