Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటితో ఇక వారానికి 4 గంటలే పని.. ఎవరు చెప్పారు?

జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రో

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (14:39 IST)
జాక్ మా... చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన ఆశ్చర్యకరమైన ఓ విషయాన్ని వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పని చేస్తారనని, అలాగే, వారంలో మూడు రోజుల పాటు సెలవు దినాలు అమలవుతాయని చెపుతున్నారు. 
 
డెట్రాయిట్‌లో జరిగిన గేట్‌వే 17 కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెల్స్ పుణ్యమా అని భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయంకానుందని, వచ్చే 30 ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అదికూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే.. అని జాక్ సెలవిస్తున్నారు. 
 
ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌పై మరింత వివరంగా మాట్లాడుతూ ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజురోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవన్నారు. 'మూడోతరం టెక్నాలజీ విప్లవం... మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు' అని ఈ చైనా బిలియనీర్ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments