Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగస్టా స్కామ్ : భారత నేతలకు ఇచ్చిన లంచం రూ.115 కోట్లు.. ఇటలీ కోర్టు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:44 IST)
వీఐపీల సేవల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో భారతీయ నేతలకు రూ.115 కోట్లు ముట్టజెప్పినట్టు కోర్టు పేర్కొంది. అగస్టా‌వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా భారతీయ కరెన్సీలో రూ.227 కోట్లుగా ఖర్చు చేయగా, ఇందులో రాజకీయ నేతల వాటాను ఆ కోర్టు రూ.115 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు 225 పేజీల తీర్పు కాపీలో ఇటలీ కోర్టు స్పష్టంగా పేర్కొంది. తీర్పు కాపీలోని 9వ పేజీలోనే పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments