Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చైనా వార్నింగ్ : మా వస్తువులను బాయ్‌కాట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఈమధ్య కాలంలో చైనా దేశం భారతదేశానికి వరుసబెట్టి హెచ్చరికలు చేస్తూనే ఉంది. విదేశీయులు(ముఖ్యంగా అమెరికా దేశస్తులు) భారతేదంలోకి వచ్చి, ఏమాత్రం చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తే చాలు జడుసుకుంటోంది. వార్నింగులు ఇస్తోంది. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (16:07 IST)
ఈమధ్య కాలంలో చైనా దేశం భారతదేశానికి వరుసబెట్టి హెచ్చరికలు చేస్తూనే ఉంది. విదేశీయులు(ముఖ్యంగా అమెరికా దేశస్తులు) భారతేదంలోకి వచ్చి, ఏమాత్రం చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తే చాలు జడుసుకుంటోంది. వార్నింగులు ఇస్తోంది. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది చైనా. అదేంటయా అంటే... చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటూ భారతదేశంలో పనిగట్టుకుని కొందరు కాంపెయిన్ చేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
సోషల్ మీడియాలో వరుసబెట్టి దీనిపై రాతలు రాయడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందనీ, పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా పోతుందని హెచ్చరించింది. ఐతే చైనా వస్తువులను కొనరాదంటూ ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ఎవరికివారు చైనా దేశ ఉత్పత్తి అంటే కొనరాదంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంటుందన్న విషయం చైనాకు తెలియదేమో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments