Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా తర్వాత కొత్త రోగం.. భయపెడుతున్న చైనా.. రక్తాన్ని పీల్చేస్తాయట!

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (10:29 IST)
కరోనా తర్వాత కొత్త రోగంతో చైనా భయపెడుతోంది. చైనాలో మరో కొత్త రకం వైరస్‌ మళ్ళీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువులలోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్‌ల్యాండ్ (WLEV) అనే వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. 
 
గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం. చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే కొత్త వైరస్ కనుగొనబడింది. 
 
ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్‌లో 2019లోనే బయటపడిన ఈ వైరస్‌ను వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (వెల్వ్‌)గా పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌లో గొడవేంటి..?

కెమెరామెన్ లను ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్ - లేటెస్ట్ అప్ డేట్

అందాలతో అరిస్తున్న కేథ‌రిన్ థ్రెసా కొత్త సినిమాకు రెడీ

రజినీకాంత్‌ వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ నుంచి మనసిలాయో లిరికల్ సాంగ్ రిలీజ్

జీవితంలో లవ్ ఫెయిల్యూర్ - హార్ట్ బ్రేక్‌‍లు ఉన్నాయి : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర కొవ్వు కరిగించేందుకు రాగి దోసె

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments