Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు షాక్.. నార్తర్న్ అలయెన్స్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:33 IST)
పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు కోలుకోలేని షాకిచ్చినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు ప్రకటించాయి. తాజాగా 350 మంది తాలిబన్లను హతం చేసినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.
 
అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్‌ విడిచి వెళ్లడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కాందహార్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 
 
ఆర్మీ ట్యాంకులు, వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. ఖోస్త్‌లో అమెరికా , నాటో బలగాలకు శవయాత్ర నిర్వహించారు తాలిబన్లు. ఇప్పటికి తమకు సంపూర్ణ అధికారం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments