Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 మంది తాలిబన్ల విడుదలకు ఆఫ్ఘనిస్థాన్‌ గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (08:51 IST)
కరోనా భయాందోళనల నేపథ్యంలో 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఆఫ్ఘనిస్థాన్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

రక్తపాతం ముగించేందుకు 400 మంది తాలిబన్‌ ఖైదీలను విడుదల చేసేందుకు లోయా జిర్గా ఆమోదం తెలిపిందని అసెంబ్లీ ఒక తీర్మానంలో తెలిపింది. రాజధాని కాబూల్‌లో అఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని అసెంబ్లీని సమావేశపరిచారు.

ఈ సమావేశానికి దాదాపు 3,200 మంది నేతలు హాజరయ్యారు. ఖైదీలను విడుదల చేసే అంశంపై వీరు ప్రధానంగా చర్చించారు.

దాదాపు 19 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments