Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ కార్డ్ మస్ట్ ఇన్ ఏపీ : లేకుంటే రేషన్ కార్డు కట్!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (14:50 IST)
ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డులను కట్ చేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. తద్వారా ఇక నుంచి ఇది తప్పనిసరి కానుంది. తెలుపురంగు రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, చివరకు విద్యుత్ కనెక్షన్ వంటివి అన్నింటికీ ఆధార్ కార్డు ఉండి తీరాల్సింది. దీనిని ఇపుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
దీనిలోభాగంగా ఆధార్‌కార్డు లేకపోతే వచ్చేనెల నుంచి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే కోటాను నిలిపివేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 
 
విశాఖ జిల్లావ్యాప్తంగా 41 లక్షల మంది ఉండగా, ఇందులో 22 లక్షల మంది అంటే 67 శాతం మేర ఆదార్ కార్డులు తీసుకోగలిగారన్నారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments