Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు

భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. భారత్‌ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ పగతో రగిలిపోతూ.. కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది.

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (10:16 IST)
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. భారత్‌ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ పగతో రగిలిపోతూ.. కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది. 
 
సరిహద్దులో 190 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ తన బలగాలను భారీగా మోహరించింది. అలాగే, భారీగా ఆయుధాలను తరలిస్తోంది. వారం రోజుల నుంచి సరిహద్దు వద్ద పాక్ సైన్యం కదలికలు ఎక్కువయ్యాయి. 
 
ఇదిలావుండగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ మరోమారు చొచ్చుకునిపోయి... సరిహద్దుల వెంబడి ఉన్న పాక్ చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 20 మంది పాక్ జవాన్లు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, పాక్ చేస్తున్న సన్నాహకాలపై భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే రీతిలో దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. కోలుకోలేని రీతిలో పాక్‌ను దెబ్బతీయాలని భావిస్తోంది. ఈ క్రమంలో, సరిహద్దు వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments