Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు

భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. భారత్‌ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ పగతో రగిలిపోతూ.. కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది.

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (10:16 IST)
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. భారత్‌ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ పగతో రగిలిపోతూ.. కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది. 
 
సరిహద్దులో 190 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ తన బలగాలను భారీగా మోహరించింది. అలాగే, భారీగా ఆయుధాలను తరలిస్తోంది. వారం రోజుల నుంచి సరిహద్దు వద్ద పాక్ సైన్యం కదలికలు ఎక్కువయ్యాయి. 
 
ఇదిలావుండగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ మరోమారు చొచ్చుకునిపోయి... సరిహద్దుల వెంబడి ఉన్న పాక్ చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 20 మంది పాక్ జవాన్లు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, పాక్ చేస్తున్న సన్నాహకాలపై భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే రీతిలో దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. కోలుకోలేని రీతిలో పాక్‌ను దెబ్బతీయాలని భావిస్తోంది. ఈ క్రమంలో, సరిహద్దు వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments