Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (16:40 IST)
కుమార్తెతో జరిగిన వాగ్వివాదంలో కసాయి తండ్రి దారుణ హత్యకు పాల్పడ్డాడు. టర్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన హసన్ అనే వ్యక్తి తన కుమార్తె తిమెన్‌తో కలిసి జీవిస్తున్నాడు. హసన్ కసాయిగా పనిచేస్తున్నాయి. థిమెన్ డ్యాన్సర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
ఒక దశలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. చివరికి హసన్ కుమార్తెను కసాయి కత్తితో నరికి ముక్కలు ముక్కలు చేశాడు. ఆమె శరీర భాగాలను అడవిలో పారేశాడు. చాలా రోజుల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి కేసుపై దర్యాప్తు మొదలెట్టారు. చివరికి కూతురిని చంపిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments