Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు... సౌత్‌లో హై అలెర్ట్

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:40 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆరుగురు భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతాగ శ్రీలంక నుంచి సముద్ర మార్గంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ప్రవేశించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 
 
భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు ఉన్నట్టు సమాచారం. వీరంతా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments