Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలీలో భూ ప్రకంపనలు: రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు.. సునామీ హెచ్చరికలు!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (13:58 IST)
తైవాన్ భూకంపం ఘటన మరవక ముందే, చిలీ తీర ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. కోక్వింబో తీరంలో ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూప్రకంపనలకు భయపడి ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప తీవ్రత పొరుగున ఉన్న అర్జెంటీనాను కూడా వణికించింది. 
 
రహదారులపై రాళ్లు విరిగిపడడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు నిపుణులు పేర్కొన్నారు. భవనాలు కూలిపోవడంతో శిథిలాలను తొలగించే పనిలో సహాయక సిబ్బంది ఉన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments