Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి సబ్బంది కిడ్నాప్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:08 IST)
అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న యెమెన్ దేశంలో ఆ దేశ పౌరులతో పాటు విదేశీ ప్రతినిధులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఓ మిషన్ కోసం ఈ సిబ్బంది సౌత్ యెమెన్ దేశంలో గత పని చేస్తున్నారు. 
 
ఈ పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దండుగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని ప్రాణాలతో రక్షించేందుకు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్టు యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి రస్సెల్ గీకీ వెల్లడించారు. 
 
కాగా, యెమెన్ దేశంలో గత 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూపునకు మధ్య తీవ్ర పోరు సాగుతోంది. గత 2015లో యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు కూల్చవేశారు కూడా. అప్పటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments