Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి సబ్బంది కిడ్నాప్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:08 IST)
అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న యెమెన్ దేశంలో ఆ దేశ పౌరులతో పాటు విదేశీ ప్రతినిధులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఓ మిషన్ కోసం ఈ సిబ్బంది సౌత్ యెమెన్ దేశంలో గత పని చేస్తున్నారు. 
 
ఈ పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దండుగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని ప్రాణాలతో రక్షించేందుకు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్టు యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి రస్సెల్ గీకీ వెల్లడించారు. 
 
కాగా, యెమెన్ దేశంలో గత 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూపునకు మధ్య తీవ్ర పోరు సాగుతోంది. గత 2015లో యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు కూల్చవేశారు కూడా. అప్పటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments