Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి సబ్బంది కిడ్నాప్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:08 IST)
అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న యెమెన్ దేశంలో ఆ దేశ పౌరులతో పాటు విదేశీ ప్రతినిధులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఓ మిషన్ కోసం ఈ సిబ్బంది సౌత్ యెమెన్ దేశంలో గత పని చేస్తున్నారు. 
 
ఈ పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దండుగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని ప్రాణాలతో రక్షించేందుకు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్టు యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి రస్సెల్ గీకీ వెల్లడించారు. 
 
కాగా, యెమెన్ దేశంలో గత 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూపునకు మధ్య తీవ్ర పోరు సాగుతోంది. గత 2015లో యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు కూల్చవేశారు కూడా. అప్పటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments