Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వాళ్ళు జైళ్ళ‌లో 403 మంది ఉన్నారు...భార‌త్‌తో పాక్

Webdunia
గురువారం, 2 జులై 2015 (10:29 IST)
జాలర్లుగానో, తెలియ‌క స‌రిహ‌ద్దు దాటో పాకిస్తాన్‌లో అడుగుపెట్టి ప‌ట్టుబ‌డ్డ భార‌తీయుల సంఖ్య 403. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ అధికారకంగా వెల్ల‌డించింది.  వివిధ జైళ్లలో 403 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని, వారిలో 355 మంది జాలర్లు అని ఆ దేశం భారత్‌కు బుధవారం తెలిపింది. 
 
అదేవిధంగా భారత్‌లోని జైళ్లలో 278 మంది పాక్ ఖైదీలున్నారని, వారిలో 251 మంది పౌరులు కాగా, 27 మంది జాలర్లు ఉన్నారని భారత్ వెల్లడించింది. పాక్ జైళ్లలోని భారతీయులు, భారత్ జైళ్లలోని పాకిస్తానీల జాబితాలను ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments