Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం - 32 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:01 IST)
బంగ్లాదేశ్ దేశంలో ఓ ఫెర్రీ బోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. మరో వంద మందివరకు గాయపడ్డారు. సదరన్ బంగ్లాదేశ్‌లో దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాద సమయంలో బోటులో 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఫెర్రీ బోటు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ మంటల్లో చిక్కుకుని అనేక మంది మృత్యువాతపడగా, మరికొందరు ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments