Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.12వేలకు బదులు రూ.12లక్షల్ని విరాళంగా ఇచ్చిన వ్యక్తి.. ఎక్కడ?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (21:16 IST)
విరాళాలు ఇవ్వడం మంచి కార్యమే. ఆ దానమే ఒకరికి షాక్ ఇచ్చింది. ఇటీవల కాలిఫోర్నియా వ్యక్తి  మైకెల్ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ ట్రస్టుకు రూ.12,435కి బదులుగా రూ.12 లక్షలకు పైగా డబ్బు పంపాడు. ఈ విషయం తెలుసుకుని షాకయ్యాడు. 
 
12వేలకు బదులుగా 12 లక్షల రూపాయలను బంగ్లాదేశ్‌లోని పేదలకు అందించాడు. కానీ అనూహ్యంగా 12వేలకు బదులు 12లక్షల నగదును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 
 
ఆపై సంబంధిత ట్రస్టుతో మైకేల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. 12వేలకు బదులు 12 లక్షల్ని తప్పుగా పంపానని.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. 
 
అయితే 12 వేలకు బదులు ఇచ్చిన 12 లక్షల్లో సదరు ట్రస్టు మైకేల్‌కు డబ్బును తిరిగి ఇచ్చిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ రూ.12వేలకు బదులు రూ.82,906 చెల్లించి.. మిగిలిన డబ్బును తిరిగి పొందినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments