Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌ వాటర్ ఫెస్టివల్- 285 మంది మృతి.. 1073 మందికి గాయాలు..

మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:52 IST)
మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 285 మంది మృతి చెందారు. మరో 1073 మంది గాయపడ్డారు.  
 
మయన్మార్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌ను థింగ్యాన్ అని పిలుస్తారు. బౌద్ధాన్ని అనుసరించేవారు ఈ వేడుకను జరుపుకుంటారు. గత సంవత్సరం చేసిన పాపాలు కొత్త సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనే విశ్వాసంతో ఈ వేడుక జరుగుతుంది. అయితే గత ఏడాది ఈ వేడుకలో 272 మంది మరణించగా, ఈ ఏడాది దారుణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి 1,200 క్రిమినల్ కేసులు నమోదైనాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments