Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 26 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (11:01 IST)
పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 26 మందికి పైగా ప్రజలు చనిపోయినట్టు సమాచారం. ఈ దేశంలో ఇటీవలికాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ భూకంపం సంభవించింది. దీంతో పశ్చిమ ప్రావిన్స్‌లోని బాద్గీస్ ఏరియా, ఖదీస్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
 
ఈ శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది బాధితులు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments