Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 26 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (11:01 IST)
పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 26 మందికి పైగా ప్రజలు చనిపోయినట్టు సమాచారం. ఈ దేశంలో ఇటీవలికాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ భూకంపం సంభవించింది. దీంతో పశ్చిమ ప్రావిన్స్‌లోని బాద్గీస్ ఏరియా, ఖదీస్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
 
ఈ శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది బాధితులు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments