Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11: దర్యాప్తుకు సమయం కోరిన పాకిస్థాన్

Webdunia
గత ఏడాది ముంబయి మహానగరంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో నిషేధిత తీవ్రవాద సంస్థ జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ పాత్రను దర్యాప్తు చేసేందుకు తమకు సమయం కావాలని పాకిస్థాన్ ప్రభుత్వం కోరింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇటీవల పాక్ ప్రభుత్వం సయీద్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి నిర్బంధంలో ఉన్న సయీద్‌కు ముంబయి దాడులతో ప్రమేయాన్ని దర్యాప్తు జరిపేందుకు తమకు మరింత సమయం కావాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు. భారత్ ఇప్పటివరకు ముంబయి దాడులకు సంబంధించి మూలాలు మాత్రమే పంపిందని, విశ్వసనీయమైన, చర్యలు తీసుకోదగ్గ ఆధారాలు పంపలేదని మాలిక్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Show comments