Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌లో నడిరోడ్డుపై 25 మంది సజీవదహనం

థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (09:43 IST)
థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనమయ్యారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారిలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్‌బుంగ్‌ జిల్లా పోలీసు అధికారి కల్నల్‌ దుసాదీ మీడియాకు తెలిపారు. ‘అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments