Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌లో నడిరోడ్డుపై 25 మంది సజీవదహనం

థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (09:43 IST)
థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనమయ్యారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారిలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్‌బుంగ్‌ జిల్లా పోలీసు అధికారి కల్నల్‌ దుసాదీ మీడియాకు తెలిపారు. ‘అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments