Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండు వేసవి... నేపాల్‌లో తుఫాను-25మంది మృతి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:13 IST)
నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించింది. మండు వేసవిలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా 400ల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. 


నేపాల్ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని బారా జిల్లాలోని పలు గ్రామాలు తుపాన్
ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. ఈ తుఫాను ధాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేసున్నారు. 
 
భారీ వర్షాల ప్రభావంతో పలు గ్రామాలు నీటమునిగిపోగా.. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తుఫాను సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నేపాల్ నైట్ విజన్ సైనికులు హెలికాప్టర్లతో రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments