Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండు వేసవి... నేపాల్‌లో తుఫాను-25మంది మృతి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:13 IST)
నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించింది. మండు వేసవిలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా 400ల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. 


నేపాల్ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని బారా జిల్లాలోని పలు గ్రామాలు తుపాన్
ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. ఈ తుఫాను ధాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేసున్నారు. 
 
భారీ వర్షాల ప్రభావంతో పలు గ్రామాలు నీటమునిగిపోగా.. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తుఫాను సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నేపాల్ నైట్ విజన్ సైనికులు హెలికాప్టర్లతో రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments